బాలీవుడ్ సినిమా షూటింగ్లో ప్రమాదం.. ఒకరి మృతి
- January 26, 2019
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో తెరకక్కుతోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
షూటింగ్ జరిగే ప్రాంతంలో అమర్చిన జనరేటర్ పనిచేయకపోవడంతో టెక్నీషియన్ రాము వచ్చి రిపేర్ చేస్తున్నాడు. అంతలోనే జనరేటర్ రెక్కలలో చిక్కుకు పోయి కింద పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. యూనిట్ సభ్యులు వెంటనే అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాము మృతి చెందాడు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









