బాలీవుడ్ సినిమా షూటింగ్లో ప్రమాదం.. ఒకరి మృతి
- January 26, 2019
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో తెరకక్కుతోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
షూటింగ్ జరిగే ప్రాంతంలో అమర్చిన జనరేటర్ పనిచేయకపోవడంతో టెక్నీషియన్ రాము వచ్చి రిపేర్ చేస్తున్నాడు. అంతలోనే జనరేటర్ రెక్కలలో చిక్కుకు పోయి కింద పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. యూనిట్ సభ్యులు వెంటనే అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాము మృతి చెందాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







