ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయ జెండాకు అవమానం
- January 26, 2019
హైదరాబాద్:గణతంత్ర దినోత్సవం నాడు వందేళ్ల ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఆర్ట్స్ కాలేజీపై అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే జెండా చిరిగి ఉండటాన్ని గుర్తించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వెంటనే స్పందించిన అధికారులు అప్పటికప్పుడే మరో జెండాను ఏర్పాటు చేశారు. జెండా ఎగురవేస్తున్న సమయంలోనే తీవ్రమైన గాలికి హుక్కు చిక్కుకుని జెండా చినిగిందే తప్ప.. ఉద్దేశ్య పూర్వకంగా కాదని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







