ఆసియా కప్: సెమీ ఫైనల్ మ్యాచ్కి ఉచిత టిక్కెట్స్
- January 26, 2019
అబుదాబీ స్పోర్ట్స్ కౌన్సిల్, యూఏఈ నేషనల్ టీమ్ అభిమానులకు ఆసియా కప్ 2019 సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఉచిత టిక్కెట్లను అందించనుంది. జనవరి 29న యూఏఈ మరియు ఖతార్ జట్ల మధ్య ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కౌన్సిల్ ఛైర్మన్ షేక్ నహ్యాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు ఉచిత టిక్కెట్లను ఇవ్వనున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉచిత టిక్కెట్లను పంపిణీ చేస్తారు. అయితే ఉచిత టిక్కెట్లు కేవలం ఎమిరేటీలకేనా? వలసదారులకు కూడానా? అన్నదానిపై స్పష్టత లేదు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







