ఆసియా కప్: సెమీ ఫైనల్ మ్యాచ్కి ఉచిత టిక్కెట్స్
- January 26, 2019
అబుదాబీ స్పోర్ట్స్ కౌన్సిల్, యూఏఈ నేషనల్ టీమ్ అభిమానులకు ఆసియా కప్ 2019 సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఉచిత టిక్కెట్లను అందించనుంది. జనవరి 29న యూఏఈ మరియు ఖతార్ జట్ల మధ్య ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కౌన్సిల్ ఛైర్మన్ షేక్ నహ్యాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు ఉచిత టిక్కెట్లను ఇవ్వనున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉచిత టిక్కెట్లను పంపిణీ చేస్తారు. అయితే ఉచిత టిక్కెట్లు కేవలం ఎమిరేటీలకేనా? వలసదారులకు కూడానా? అన్నదానిపై స్పష్టత లేదు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









