ఆసియా కప్: సెమీ ఫైనల్ మ్యాచ్కి ఉచిత టిక్కెట్స్
- January 26, 2019
అబుదాబీ స్పోర్ట్స్ కౌన్సిల్, యూఏఈ నేషనల్ టీమ్ అభిమానులకు ఆసియా కప్ 2019 సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఉచిత టిక్కెట్లను అందించనుంది. జనవరి 29న యూఏఈ మరియు ఖతార్ జట్ల మధ్య ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కౌన్సిల్ ఛైర్మన్ షేక్ నహ్యాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు ఉచిత టిక్కెట్లను ఇవ్వనున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉచిత టిక్కెట్లను పంపిణీ చేస్తారు. అయితే ఉచిత టిక్కెట్లు కేవలం ఎమిరేటీలకేనా? వలసదారులకు కూడానా? అన్నదానిపై స్పష్టత లేదు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









