ఆసియా కప్: సెమీ ఫైనల్ మ్యాచ్కి ఉచిత టిక్కెట్స్
- January 26, 2019
అబుదాబీ స్పోర్ట్స్ కౌన్సిల్, యూఏఈ నేషనల్ టీమ్ అభిమానులకు ఆసియా కప్ 2019 సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఉచిత టిక్కెట్లను అందించనుంది. జనవరి 29న యూఏఈ మరియు ఖతార్ జట్ల మధ్య ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కౌన్సిల్ ఛైర్మన్ షేక్ నహ్యాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు ఉచిత టిక్కెట్లను ఇవ్వనున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉచిత టిక్కెట్లను పంపిణీ చేస్తారు. అయితే ఉచిత టిక్కెట్లు కేవలం ఎమిరేటీలకేనా? వలసదారులకు కూడానా? అన్నదానిపై స్పష్టత లేదు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!