యు.ఏ.ఇ. లో అంబరాన్ని తాకిన క్రిస్మస్ సంబరం
- December 26, 2015
విదేశాలకు చెందిన క్రిస్టియన్ సోదరులు శుక్రవారం క్రిస్మస్ పండుగని ఘనంగా భక్తీ శ్రద్దలతో ఆచరించారు. వేలాదిమంది క్రైస్తవులు పలు చర్చిలలో అర్ధరాత్రి జరిగిన ప్రత్యెక ప్రార్ధనలలో పాల్గొన్నారు. దుబాయ్ నగరంలో ఉన్న చర్చిల ఎదుట జనం బారుల తీరారు. అలాగే, మైళ్ళ కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయంది. క్రిస్మస్ పండుగను ఇంటి వద్ద ,రెస్టారెంట్ల వద్ద , పార్కులలో బంధువులు, స్నేహితులతో జరుపుకోవడం కనిపించింది. ఈ సందర్భంగా పలు చర్చిలలో మతాధీకార్లు తమ తమ ప్రత్యేక సందేశాలలో ఏసుప్రభువు ద్వారా శాంతి , ప్రేమ , విశ్వాసం నెలకొంటాయని ప్రజలకు వివరించారు. క్రిస్మస్ సందర్భంగా యునైటెడ్ అరబ్ దేశాలలో పలు చోట్ల దూకాణాల సముదాయాల వద్ద క్రిస్మస్ చెట్లు , విద్యుత్ దీప అలంకరణాలతొ తీర్చిదిద్దారు. శాంతాక్లాజ్ చిన్నారులను తనదైన హావబావాలతో అలరించాడు.


తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







