పట్టభద్రులైన మహిళలకు సిద్దంగా 303 ఉద్యోగాలు
- December 26, 2015
డిసెంబర్ 27, 28 వ తేదీలలో జరగనున్న " మహిళా సాధికారిత ఎక్ష్ పో " లో పట్టభద్రులైన మహిళలకు 303 ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రైవేటు రంగంలోనూ మహిళలను భాగస్వాములను చేసేందకు కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కెరీర్ ఎక్ష్ పో నకు ఆతీద్యం ఇవ్వనుంది. ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. 33 ఆర్ధిక మరియు బ్యాంకింగ్ సంస్థలకు చెందిన అధికార్లు పాల్గొని మహిళా ఉద్యొగార్ఢులను ఎంపిక చేయనున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







