పట్టభద్రులైన మహిళలకు సిద్దంగా 303 ఉద్యోగాలు

- December 26, 2015 , by Maagulf
పట్టభద్రులైన మహిళలకు సిద్దంగా 303 ఉద్యోగాలు

 డిసెంబర్ 27, 28 వ  తేదీలలో  జరగనున్న " మహిళా సాధికారిత ఎక్ష్ పో "  లో  పట్టభద్రులైన  మహిళలకు  303  ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రైవేటు రంగంలోనూ మహిళలను భాగస్వాములను  చేసేందకు కార్మిక మరియు  సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కెరీర్ ఎక్ష్ పో నకు ఆతీద్యం ఇవ్వనుంది. ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 3  గంటల వరకు ఈ కార్యక్రమం  జరగనుంది. 33 ఆర్ధిక  మరియు బ్యాంకింగ్ సంస్థలకు చెందిన అధికార్లు పాల్గొని మహిళా ఉద్యొగార్ఢులను ఎంపిక చేయనున్నారు. 

                  
              

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com