పట్టభద్రులైన మహిళలకు సిద్దంగా 303 ఉద్యోగాలు
- December 26, 2015
డిసెంబర్ 27, 28 వ తేదీలలో జరగనున్న " మహిళా సాధికారిత ఎక్ష్ పో " లో పట్టభద్రులైన మహిళలకు 303 ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రైవేటు రంగంలోనూ మహిళలను భాగస్వాములను చేసేందకు కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కెరీర్ ఎక్ష్ పో నకు ఆతీద్యం ఇవ్వనుంది. ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. 33 ఆర్ధిక మరియు బ్యాంకింగ్ సంస్థలకు చెందిన అధికార్లు పాల్గొని మహిళా ఉద్యొగార్ఢులను ఎంపిక చేయనున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







