హ్యూమన్ ట్రాఫికింగ్: వలసదారులకు పదేళ్ళ జైలు
- February 01, 2019
మస్కట్: హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్న నేరానికిగాను పలువురు వలసదారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నిందితులు, ఓ వలస మహిళను కొట్టి ఆమెతో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. క్రిమినల్ కోర్ట్ ఆఫ్ సలాలా, నిందితులకు పదేళ్ళ జైలు శిక్ష ఖరారు చేయడంతోపాటు, ఒక్కొక్కరికి 5,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించినట్లు తెలిపారు అధికారులు. డబ్బు సంపాదన కోసమే నిందితులు ఈ మార్గం ఎంచుకున్నారనీ, ఈ క్రమంలో ఓ మహిళను తీవ్రంగా నిందితులు హింసించారనీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







