హ్యూమన్ ట్రాఫికింగ్: వలసదారులకు పదేళ్ళ జైలు
- February 01, 2019
మస్కట్: హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్న నేరానికిగాను పలువురు వలసదారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నిందితులు, ఓ వలస మహిళను కొట్టి ఆమెతో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. క్రిమినల్ కోర్ట్ ఆఫ్ సలాలా, నిందితులకు పదేళ్ళ జైలు శిక్ష ఖరారు చేయడంతోపాటు, ఒక్కొక్కరికి 5,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించినట్లు తెలిపారు అధికారులు. డబ్బు సంపాదన కోసమే నిందితులు ఈ మార్గం ఎంచుకున్నారనీ, ఈ క్రమంలో ఓ మహిళను తీవ్రంగా నిందితులు హింసించారనీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







