'GHMC' మేయర్గా మూడేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న బొంతు రామ్మోహన్
- February 11, 2019హైదరాబాద్:నగర మేయర్గా మూడేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ను జీహెచ్ఎంసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి, జోనల్ కమిషనర్లు రఘుప్రసాద్, ఎస్. శ్రీనివాస్రెడ్డి, బి.శ్రీనివాస్రెడ్డి, శంకరయ్య, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు,వెంకట్(పి.ఎస్),కిషోర్(పి.ఎస్), సీపీఆర్ఓ వెంకటరమణలతో పాటు పలువురు ఉన్నతాధికారులు మేయర్, డిప్యూటి మేయర్లను కలిసి అభినందించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?