పదేళ్ళ తర్వాత ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం మంది ఖతర్ స్టానికులే ఉంటారు
- December 27, 2015
రానున్న పదేళ్ళ కాలంలో ప్రభుత్వరంగ ఉద్యోగాలలో 90 శాతం మంది ఖతర్ పౌరులే అనుభవించనున్నారని పరిపాలన విభాగపు మరియు అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఇస్స సాద్ అల్ జఫాలి అల్ నుఐమి తెలిపారు. అయన ఉద్యోగ సమావేశంలో పాల్గొని పర్యావేక్షక పాత్ర తదితర అంశాలపై చర్చించారు. అధికారులు నాయకులు మధ్య ఉన్న పలు విషయాలపై ఇక్కడ చర్చించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







