24వ మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ డేట్స్ ప్రకటన
- February 13, 2019
మస్కట్: 24వ మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కి సంబంధించి తేదీల్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 21న ఈ ఫెయిర్ ప్రారంభమవుతుంది. ఒమన్ కన్వెన్షన్ ఎగ్జిబిషన్ సెంటర్లో 21 ఫిబ్రవరి నుంచి 2 మార్చి వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. పిబ్రవరి 20 రాత్రి 7 గంటలకు బుక్ ఫెయిర్ ప్రారంభమవుతుందని మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ అబ్దుల్ మౌనిమ్ బిన్ మన్సౌర్ అల్ హాస్సాని చెప్పారు. 30 దేశాల నుంచి 882 పబ్లిషింగ్ హౌసెస్ ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటాయి. తొలిసారిగా చైనా, కెనడా, శ్రీలంక మరియు బల్గేరియా ఈ ఈవెంట్లో పాల్గొననున్నట్లు మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







