లండన్: పాక్ హైకమిషన్ ఆఫీసు ఎదుట భారతీయుల నిరసన
- February 17, 2019బ్రిటన్: లండన్ మహానగరం నిరసనలతో మారుమ్రోగింది. జమ్ముకశ్మీర్ పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడికి నిరసనగా బ్రిటన్ భారతీయులు రోడ్డెక్కారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లండన్లో పాక్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొందరు మౌన ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎక్కువ మంది తెలుగువారు పాల్గొనడం విశేషం.భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత