మిలిటరీ ఎక్సర్సైజ్ కోసం సౌదీ వెళ్ళిన ఒమన్ ఆర్మీ
- February 19, 2019
మస్కట్: మస్కట్ బెటాలియన్ - ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ 23 - రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్, మిలిటరీ వెహికిల్స్తో కలిసి సౌదీ అరేబియాకి తరలి వెళ్ళడం జరిగింది.సౌద్ బిన్ సుల్తాన్ నావల్ బేస్ నుంచి రాయల్ నావీ ఆఫ్ ఒమన్కి సంబంధించిన వెస్సెల్ ద్వారా ఫోర్సెస్ సౌదీకి వెళ్ళాయి. పెనిసులా షీల్డ్ 10వ జాయింట్ ఎక్సర్సైజ్లో భాగంగా ఫిబ్రవరి 20 నుంచి మార్చి 14 వరకు జరిగే కార్యక్రమాల్లో ఈ ఫోర్సెస్ పాల్గొంటాయి. జిసిసి ఆర్మ్డ్ ఫోర్సెస్ నిర్వహించే ఈ ఎక్సర్సైజ్ మిలిటరీ కోపరేషన్ వంటి ముఖ్యమైన ప్రాతిపదికన జరుగుతుంది.
తాజా వార్తలు
- రూ.1,511కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- మెటాలో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు
- FIFA వరల్డ్ కప్ 2026 ప్రసార ప్రణాళికలను ప్రకటించిన beIN స్పోర్ట్స్..!!
- రెండేళ్లలో 1.9 మిలియన్లకు చేరిన సౌదీ వాహన దిగుమతులు..!!
- అల్ అమెరాత్లో రెస్టారెంట్ అగ్నిప్రమాదం..!!
- విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్..విద్యావేత్తల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవలకు ఒకే యాప్..!!
- యూఏఈలో ఏళ్ల తరబడి చిక్కుకుపోయిన భారత మహిళ..ఎట్టకేలకు స్వదేశానికి..!!
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ









