స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన ఇండియన్ కస్టమ్స్
- February 19, 2019మస్కట్: మస్కట్ నుంచి ఇండియాకి వెళుతున్న ఓ ప్రయాణీకుడి నుంచి ఇండియన్ కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 699 గ్రాములుగా తేల్చిన కస్టమ్స్ అధికారులు, ఈ బంగారం ధర 24,25,530 రూపాయలు వుంటుందని అంచనా వేశారు. మస్కట్ నుంచి లక్నో వెళుతున్న విమానంలో ప్రయాణించిన ప్రయాణీకుడు తన వెంట తెచ్చుకున్న వస్తువులపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు, వాటిని లోతుగా పరిశీలించగా బంగారం బయటపడింది. ఇండక్షన్ ప్లేట్గా బంగారాన్ని మార్చి, నిందితులు స్మగ్లింగ్కి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం