ఒమాన్ విద్యార్ధులకు వినూత్న విద్యా కార్యక్రమం
- December 28, 2015
విశ్వ విద్యాలయంలో తెలివైన విద్యార్ధుల కోసం ఒమాన్ వైమానిక సంస్థ ఒక వినూత్న విద్యా కార్యక్రమం జరిపేందుకు పెట్టుబడి పెట్టనుంది. ఒమాన్ రాజధాని మస్కట్ లోని సుల్తాన్ కుబోస్ విశ్వవిద్యాలయంలో మేదస్సు గల విద్యార్ధుల చేత వాణిజ్య విలువలతో కూడిన, సమాజానికి ఉపయోగ పడే ఆవిష్కరణ రూపకల్పనలను ప్రొత్యాహించనున్నధి. ఈ విద్యార్ధులు తాము కనుగొనిన ఒక సౌకర్యవంతమైన మడిచి పెట్టె వీలైన ఒక మేజా బల్లను రూపొందించారు. ఇది శారీరక వైకల్యంతో , బాధ పడుతున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. వారు ఈ టేబుల్ ద్వారా, ఆహారాన్ని తీసుకోవదానికి ,ఏదైనా అధ్యయనం చేసేందుకు, రాయడానికి ఈ బల్ల ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ ఎగ్జీకుటీవ్ అధికారి పాల్ గ్రెగొరొఉఇత్స్చ్ మాట్లాడుతూ , మేము మా దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియచేస్తూ , అందువల్ల ఈ ప్రాజెక్ట్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడంను ఎంతో సంతోషం తో అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







