ఒమాన్ విద్యార్ధులకు వినూత్న విద్యా కార్యక్రమం
- December 28, 2015
విశ్వ విద్యాలయంలో తెలివైన విద్యార్ధుల కోసం ఒమాన్ వైమానిక సంస్థ ఒక వినూత్న విద్యా కార్యక్రమం జరిపేందుకు పెట్టుబడి పెట్టనుంది. ఒమాన్ రాజధాని మస్కట్ లోని సుల్తాన్ కుబోస్ విశ్వవిద్యాలయంలో మేదస్సు గల విద్యార్ధుల చేత వాణిజ్య విలువలతో కూడిన, సమాజానికి ఉపయోగ పడే ఆవిష్కరణ రూపకల్పనలను ప్రొత్యాహించనున్నధి. ఈ విద్యార్ధులు తాము కనుగొనిన ఒక సౌకర్యవంతమైన మడిచి పెట్టె వీలైన ఒక మేజా బల్లను రూపొందించారు. ఇది శారీరక వైకల్యంతో , బాధ పడుతున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. వారు ఈ టేబుల్ ద్వారా, ఆహారాన్ని తీసుకోవదానికి ,ఏదైనా అధ్యయనం చేసేందుకు, రాయడానికి ఈ బల్ల ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ ఎగ్జీకుటీవ్ అధికారి పాల్ గ్రెగొరొఉఇత్స్చ్ మాట్లాడుతూ , మేము మా దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియచేస్తూ , అందువల్ల ఈ ప్రాజెక్ట్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడంను ఎంతో సంతోషం తో అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







