మతపరమైన పుస్తకాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్
- February 28, 2019
బహ్రెయిన్: ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తులు మతపరమైన పుస్తకాల మాటున మరిజువానా డ్రగ్స్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించగా, వారిని అరెస్ట్ చేశారు. నిందితులు ఢాకా నుంచి వచ్చినవారిగా గుర్తించారు అధికారులు. కస్టమ్స్ అధికారి, నిందితులపై అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, వారి నుంచి మరిజువానాను స్వాధీనం చేసుకోగలిగారు. ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు నిందితులు మతపరమైన పుస్తకాల్ని వాడుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అయితే విచారణ సందర్బంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. కాగా, నిందితులకి న్యాయస్థానం పదిహేనేళ్ళ జైలు శిక్షతోపాటుగా 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. శిక్షా కాలం పూర్తయ్యాక నిందితుల్ని డిపోర్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







