వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్
- March 01, 2019
54 గంటల పాటు పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్ వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. ఆయనకు భారీ ఎత్తున ప్రజలు భారత బలగాలు స్వాగతం పలికేందుకు శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పంజాబ్ పోలీసులు వాఘా సరిహద్దులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత సరిహద్దు బలగాలతో పాటు వాయుసేన అధికారులు అభినందన్కు స్వాగతం పలికేందుకు వచ్చారు. .జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను భారత రాయబార కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







