వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్
- March 01, 2019
54 గంటల పాటు పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్ వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. ఆయనకు భారీ ఎత్తున ప్రజలు భారత బలగాలు స్వాగతం పలికేందుకు శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పంజాబ్ పోలీసులు వాఘా సరిహద్దులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత సరిహద్దు బలగాలతో పాటు వాయుసేన అధికారులు అభినందన్కు స్వాగతం పలికేందుకు వచ్చారు. .జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను భారత రాయబార కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా









