వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్
- March 01, 201954 గంటల పాటు పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్ వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. ఆయనకు భారీ ఎత్తున ప్రజలు భారత బలగాలు స్వాగతం పలికేందుకు శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పంజాబ్ పోలీసులు వాఘా సరిహద్దులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత సరిహద్దు బలగాలతో పాటు వాయుసేన అధికారులు అభినందన్కు స్వాగతం పలికేందుకు వచ్చారు. .జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను భారత రాయబార కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..