వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్
- March 01, 2019
54 గంటల పాటు పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్ వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. ఆయనకు భారీ ఎత్తున ప్రజలు భారత బలగాలు స్వాగతం పలికేందుకు శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పంజాబ్ పోలీసులు వాఘా సరిహద్దులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత సరిహద్దు బలగాలతో పాటు వాయుసేన అధికారులు అభినందన్కు స్వాగతం పలికేందుకు వచ్చారు. .జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను భారత రాయబార కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







