బీటింగ్ రీట్రీట్ను రద్దు చేసిన బీఎస్ఎఫ్
- March 01, 2019
పాక్ చేతికి చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి భారత్కు వస్తోన్న నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జాతీయ జెండా అవనతం, బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాలను రద్దు చేసింది. వాఘా-అటారి సరిహద్దులో రోజూ వీటిని నిర్వహిస్తారు. రోడ్డు మార్గంలో వాఘా సరిహద్దు వద్ద పాక్ అభినందన్ను అప్పగించనుండటంతో అడ్మినిస్ట్రేటివ్ కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని బీఎస్ఎఫ్ వెల్లడించింది. అభినందన్కు స్వాగతం పలకడానికి వాఘా సరిహద్దులో భారీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐఏఎఫ్ అధికారులు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ అధికారులు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









