సౌదీ రాయల్ మృతిని ప్రకటించిన రాయల్ కోర్ట్
- March 12, 2019రాయల్ కోర్ట్ ఆఫ్ సౌదీ అరేబియా, ప్రిన్స్ ఫైసల్ బిన్ బదర్ బిన్ ఫహద్ బిన్ సాద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ సౌద్ మృతిని ప్రకటించింది. రాయల్ కోర్ట్ స్టేట్మెంట్ ప్రకారం మంగళవారం ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి. రియాద్లోని అసర్ ప్రార్థనల్ని నిర్వహిస్తారు. ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లాలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని రాయల్ కోర్ట్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!