సౌదీ రాయల్ మృతిని ప్రకటించిన రాయల్ కోర్ట్
- March 12, 2019
రాయల్ కోర్ట్ ఆఫ్ సౌదీ అరేబియా, ప్రిన్స్ ఫైసల్ బిన్ బదర్ బిన్ ఫహద్ బిన్ సాద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ సౌద్ మృతిని ప్రకటించింది. రాయల్ కోర్ట్ స్టేట్మెంట్ ప్రకారం మంగళవారం ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి. రియాద్లోని అసర్ ప్రార్థనల్ని నిర్వహిస్తారు. ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లాలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని రాయల్ కోర్ట్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







