రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
- March 12, 2019
15 నుంచి 16 ఏళ్ళ మధ్యనున్న నలుగురు టీనేజర్స్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రస్ అల్ ఖైమాలోని మౌంటెయిన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్ టీమ్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే కొద్ది రోజుల క్రితమే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు టీనేజర్స్ ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, మరీ ముఖ్యంగా యువకులు వాహనాల్ని జాగ్రత్తగా నడపాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







