న్యూజిలాండ్ టెర్రర్ ఎటాక్ని ఖండించిన ఒమన్
- March 16, 2019
మస్కట్: న్యూజిలాండ్లో జరిగిన తీవ్రవాద ఘటనను ఒమన్ తీవ్రంగా ఖండించింది. న్యూజిలాండ్లోగల క్రైస్ట్ చర్చ్లో రెండు మాస్క్లపై దుండుగులు దాడి చేసి, 49 మందికి పైగా ప్రాణాల్ని బలిగొన్న సంగతి తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాగా, సుల్తానేట్ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ఒమన్, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని తుదముట్టించాల్సిందేనని ఒమన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









