లేబర్ చట్టం ఉల్లంఘన: సుమారు 900 మంది అరెస్ట్
- March 18, 2019
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం 880 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. 410 మందిని డిపోర్టేషన్ కూడా చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, ఇతర గవర్నమెంట్ అథారిటీస్తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. మార్చి 10 నుంచి 16 మధ్య అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు. 303 మంది తమ ఉద్యోగాల్ని వదిలేయగా, 410 మంది ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. 166 మంది వద్ద సరైన డాక్యుమెంట్స్ లేవు. 619 వర్కర్స్ కమర్షియల్ సేల్స్ వర్క్ చేస్తుండగా, 85 మంది అగ్రికల్చర్లో పనిచేస్తున్నారు. 176 మంది డొమెస్టిక్ వర్కర్స్. క్యాపిటల్ మస్కట్లో అత్యధిక అరెస్టులు 626 జరిగాయి.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









