జనసేనలోకి నాగబాబు.. ఎంపీగా పోటీ
- March 20, 2019పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. జనసేనలో అధికారికంగా చేరబోతున్నారు. జనసేనకు మద్దతుగా మొదటి నుంచి బలంగా వాయిస్ వినిపిస్తున్న నాగబాబు.. ఆ మధ్య పార్టీకి భారీ విరాళం కూడా ఇచ్చారు. ఇకఇప్పుడు బరిలోకి దిగి పోటీ చేస్తారని తెలుస్తోంది. నరసాపురం ఎంపీగా ఆయన నిలబడతారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ భీమవరం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య నాగబాబు.. నరసాపురం లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు రావడంతో.. జనసేన క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ