చైనా సపోర్టుతో తప్పించుకుంటున్న మసూద్
- March 30, 2019జైషే చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మరోసారి గట్టి మద్దతు లభించింది. చైనా సపోర్టుతో తప్పించుకుంటున్న మసూద్ అజర్ను అగ్రరాజ్యం అమెరికా, డైరెక్టుగా టార్గెట్ చేసింది. మసూద్పై నిషేధం విధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టింది. అమెరికా తీరుపై చైనా కస్సుమంది. బలవంతంగా తీర్మానం చేయించడం సరైంది కాదని చైనా ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
తాజా వార్తలు
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!