చైనా సపోర్టుతో తప్పించుకుంటున్న మసూద్
- March 30, 2019
జైషే చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మరోసారి గట్టి మద్దతు లభించింది. చైనా సపోర్టుతో తప్పించుకుంటున్న మసూద్ అజర్ను అగ్రరాజ్యం అమెరికా, డైరెక్టుగా టార్గెట్ చేసింది. మసూద్పై నిషేధం విధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టింది. అమెరికా తీరుపై చైనా కస్సుమంది. బలవంతంగా తీర్మానం చేయించడం సరైంది కాదని చైనా ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







