ఉత్సాహంగా ఉ.కొరియా వార్షిక మరథాన్
- April 07, 2019
సియోల్: ఉ.కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో ఆదివారం నిర్వహించిన నగర వార్షిక మరథాన్లో దాదాపు రెట్టింపు సంఖ్యలో విదేశీ పర్యాటకులు పాల్గొన్నారని నగరంలోని పర్యాటక సంస్థలు వెల్లడించాయి. ఉ.కొరియా వ్యవస్థాపకుడు కిమ్-ఇల్-సంగ్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ మరథాన్ను నిర్వహించారు. గత ఏడాది మరథాన్లో 450 మంది పర్యాటకులు పాల్గొనగా ఈ ఏడాది పశ్చిమ దేశాలకు చెదిన దాదాపు 950 మందికి పైగా పర్యాటకులు పాల్గొన్నారని పర్యాటక రంగ సంస్థ కొర్యో టూర్స్ వెల్లడించింది. అమెరికా బెదిరింపులు, ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఉ.కొరియాకు పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







