ఉత్సాహంగా ఉ.కొరియా వార్షిక మరథాన్
- April 07, 2019
సియోల్: ఉ.కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో ఆదివారం నిర్వహించిన నగర వార్షిక మరథాన్లో దాదాపు రెట్టింపు సంఖ్యలో విదేశీ పర్యాటకులు పాల్గొన్నారని నగరంలోని పర్యాటక సంస్థలు వెల్లడించాయి. ఉ.కొరియా వ్యవస్థాపకుడు కిమ్-ఇల్-సంగ్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ మరథాన్ను నిర్వహించారు. గత ఏడాది మరథాన్లో 450 మంది పర్యాటకులు పాల్గొనగా ఈ ఏడాది పశ్చిమ దేశాలకు చెదిన దాదాపు 950 మందికి పైగా పర్యాటకులు పాల్గొన్నారని పర్యాటక రంగ సంస్థ కొర్యో టూర్స్ వెల్లడించింది. అమెరికా బెదిరింపులు, ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఉ.కొరియాకు పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!







