వారిని విమానాల్లోకి నిరాకరిస్తే కాంపన్షేషన్ చెల్లించాల్సిందే
- April 12, 2019రియాద్:ప్రత్యేకావసరాలు గల వ్యక్తులకు టిక్కెట్ ఇచ్చి, విమానాల్లో ప్రవేశానికి నిరాకరిస్తే ఖచ్చితంగా కాంపెన్సేషన్ చెల్లించాల్సిందేనని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే అన్ని అంశాల్నీ ఎయిర్లైన్స్ సంస్థలు పరిగణనలోకి తీసుకోవాలనీ, టిక్కెట్ మంజూరు చేశాక అభ్యంతరాలు వ్యక్తం చేయడం తగదని జిఎసిఎ స్పష్టం చేసింది. ఒకవేళ టిక్కెట్ ఇచ్చి, ప్రయాణానికి నిరాకరిస్తే ప్రత్యేకావసరాలు గల వ్యక్తులకు టిక్కెట్ ధరపై 200 శాతం అదనంగా తిరిగి చెల్లించాలని జిఎసిఎ ఆదేశాలు జారీ చేసింది. 'యువర్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్' పేరుతో వినియోగదారుల హక్కుల కోసం రూపొందించిన కొత్త ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ నేపథ్యంలో ఈ ఆదేశాల్ని జిఎసి జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!