ముందస్తు సెలవుల కోసం కిండర్గార్టెన్ టీచర్స్ అభ్యర్థన
- April 16, 2019కువైట్ సిటీ: కొందరు మహిళా కిండర్గార్టెన్ టీచర్స్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ హామెద్ అల్ అజ్మికి ముందస్తు సెలవుల విషయమై అభ్యర్థన పంపారు. కిండర్గార్టెన్ స్టూడెంట్స్కి పరీక్షలు మే మొదట్లోనే పూర్తయిపోతాయి గనుక, సెలవుల్ని ముందుగా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. మే 2వ తేదీ తర్వాత తమకు స్కూల్లో ఎలాంటి పనీ వుండదనీ, రమదాన్ ప్రారంభమవుతుందని ఈ నేపథ్యంలో సెలవులపై పునఃపరిశీలించాలని వారు మినిస్టర్కి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం