బావిలో పడి కార్మికుడి మృతి
- April 17, 2019
మస్కట్: అల్ దహిరా గవర్నరేట్లోని ఓ బావిలో పడి కార్మికుడు మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. విలాయత్ ఇబ్రిలోని ఓ ఫామ్లో గల బావిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన గురించిన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్ టీమ్స్ చేరుకున్నాయి. బావిలోంచి అతని మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు. బావిలో పడి కార్మికుడు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







