బావిలో పడి కార్మికుడి మృతి
- April 17, 2019మస్కట్: అల్ దహిరా గవర్నరేట్లోని ఓ బావిలో పడి కార్మికుడు మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. విలాయత్ ఇబ్రిలోని ఓ ఫామ్లో గల బావిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన గురించిన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్ టీమ్స్ చేరుకున్నాయి. బావిలోంచి అతని మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు. బావిలో పడి కార్మికుడు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..