ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితేఇక గుర్తింపు కార్డు లాక్కొంటాం
- December 31, 2015
ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయడమే కాక, ఆ సమయంలో వాహనాన్ని ఎవరు నడుపుతున్న వారి గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకొని రిజిస్టర్ చేయనున్నామని ట్రఫిక్ శాఖ మరియు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి యజమానా లేక వేరేవారా అనే విషయం బైపడుతుందని అన్నారు. గతంలో ఇటువంటివారిని అడుపులోలోనికి తీసుకొంటే, వాహనం తమది కాదని చెబుతున్నట్లు ఆరోపించారు. ఆయా వాహనదారులు తమ వద్దకు వచ్చి మేము స్థానికంగా లేమని తమ వాహనాన్ని వేరే వారు వినియోగించడం వలన చేయని తప్పునకు మేము ఎలా బాద్యులమవుతామని ప్రశ్నిస్థున్నరని దానికి విరుగుడుగా గుర్తింపు కార్డు తీసుకొనే చర్యను చేపట్టినట్లు అధికార్లు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







