ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితేఇక గుర్తింపు కార్డు లాక్కొంటాం
- December 31, 2015
ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయడమే కాక, ఆ సమయంలో వాహనాన్ని ఎవరు నడుపుతున్న వారి గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకొని రిజిస్టర్ చేయనున్నామని ట్రఫిక్ శాఖ మరియు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి యజమానా లేక వేరేవారా అనే విషయం బైపడుతుందని అన్నారు. గతంలో ఇటువంటివారిని అడుపులోలోనికి తీసుకొంటే, వాహనం తమది కాదని చెబుతున్నట్లు ఆరోపించారు. ఆయా వాహనదారులు తమ వద్దకు వచ్చి మేము స్థానికంగా లేమని తమ వాహనాన్ని వేరే వారు వినియోగించడం వలన చేయని తప్పునకు మేము ఎలా బాద్యులమవుతామని ప్రశ్నిస్థున్నరని దానికి విరుగుడుగా గుర్తింపు కార్డు తీసుకొనే చర్యను చేపట్టినట్లు అధికార్లు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







