2015 లో 9 శాతం ప్రయాణికుల వృద్ది

- December 31, 2015 , by Maagulf
2015 లో  9 శాతం ప్రయాణికుల వృద్ది


2015 లో 51.3 ఎం యెన్ . ప్రయాణికులను ఎమరేట్ ఎయిర్ లైన్స్ సంస్థ ద్వారా రవాణా చేస్తున్నట్లు  తెలిసింది.   దీంతో గత ఏడాదితో సరిపోల్చితే , 9 శాతం ప్రయాణికుల వృద్ది  సాధించినట్లు రవాణ సంస్థ బుధవారం తెలిపింది. దీంతోబాటు గణనీయమైన వృద్దిని సాధించినట్లు ముఖ్య కార్యనిర్వాహణాఢికారి  టిం క్లార్క్ అన్నారు. ప్రాంతీయ సంఘర్షణ , అనుకూలం గాని కరెన్సీ ప్రభావం తదితర ప్రతికూల సమస్యలు ఉన్నప్పటకి, తమకు ప్రయాణికుల మద్దతు ఉందని కనుకనే ప్రయాణికుల వృద్ది శాతం పెరగడంతో తమపై విశ్వసనీయత పెరగడం ఒక మంచి సంకేతమన్నారు. మధ్య ప్రాచ్య దేశాలలో అతి పెద్ద విమాన సంస్థ ఎమరట్స్ 246 విమానాలను , 15 ఎయిర్ బస్సులను , ఎ 380 ఎస్  మరియు  10 బొఇంగ్ 777 సహా , ఈ ఏడాది 26 కొత్త విమానాలను ప్రయాణికుల   సౌకర్యార్ధం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 30 ఏళ్ళ క్రితం స్థాపించిన ఎమరట్స్ విమాన సంస్థ 150 గమ్య స్థానాలకు ఎగురుతూ , ప్రపంచం లోనే అతి పెద్ద అంతర్జాతీయ ప్రయాణ కేంద్రం మారి, లండన్ లోని హెఅథ్రొవ్ విమాన సంస్థను అధిగమించిందని ఆయన తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com