న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని రద్దు చేసుకున్న శ్రీలంకన్ కమ్యూనిటీ
- April 23, 2019
మస్కట్: శ్రీలంకన్ మ్యూనిటీ సోషల్ క్లబ్, తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ళ కారణంగా రద్దు చేసుకోవడం జరిగింది. టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడటంతో 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. కాగా సింహళ మరియు తమిళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఏప్రిల్ 26న మస్కట్ క్లబ్ గ్రౌండ్స్ - వాడి కబీర్ వద్ద నిర్వహించాలనుకున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామనీ, మృతి చెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామనీ, ఈ మేరకు మగళవారం సాయంత్రం 8.30 నిమిషాల సమయంలో ఓ కార్యక్రమం చేపడుతున్నామని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







