న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని రద్దు చేసుకున్న శ్రీలంకన్ కమ్యూనిటీ
- April 23, 2019
మస్కట్: శ్రీలంకన్ మ్యూనిటీ సోషల్ క్లబ్, తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ళ కారణంగా రద్దు చేసుకోవడం జరిగింది. టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడటంతో 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. కాగా సింహళ మరియు తమిళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఏప్రిల్ 26న మస్కట్ క్లబ్ గ్రౌండ్స్ - వాడి కబీర్ వద్ద నిర్వహించాలనుకున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామనీ, మృతి చెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామనీ, ఈ మేరకు మగళవారం సాయంత్రం 8.30 నిమిషాల సమయంలో ఓ కార్యక్రమం చేపడుతున్నామని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







