ఇండియన్ ఆర్మీ లో తొలిసారి మహిళల నియామకం
- April 25, 2019
భారతీయ ఆర్మీలో తొలిసారి మహిళల నియామకం కోసం ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సోల్జర్ జనరల్ డ్యూటీ (ఉమెన్ మిలటరీ పోలీస్) పేరుతో ఈ రోజు (గురువారం) నుండి జూన్ 8 వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనుండగా.. అంబాల, లక్నో, జబల్పూర్, బెంగళూరు, షిల్లాంగ్ ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 వ తేదీ 1998 నుండి ఏప్రిల్ 1 వ తేదీ 2002 మధ్య పుట్టిన పదో తరగతి పాసైన మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







