బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న బాలయ్య
- January 01, 2016
బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో హిందూపురం ఎమ్మెల్యే, ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించిన ఆయన.. కాసేపు రోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... కేన్సర్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వాతావరణానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నారు
తాజా వార్తలు
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..







