బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న బాలయ్య
- January 01, 2016
బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో హిందూపురం ఎమ్మెల్యే, ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించిన ఆయన.. కాసేపు రోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... కేన్సర్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వాతావరణానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నారు
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









