రక్తదానం చేసిన జబో ఎలక్ట్రానిక్స్ స్టాఫ్
- May 03, 2019
దోహా: జంబో ఎలక్ట్రానిక్స్ ఉద్యోగులు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ని హమాద్ బ్లడ్ డోనర్ సెంటర్లో నిర్వహించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ ఉద్యోగులు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంస్థ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్ బేసిస్ కింద్ చేపట్టాలని, తద్వారా సొసైటీ పట్ల తమవంతు సామాజిక బాధ్యతను నిర్వహించినట్లవుతుందని జంబో ఎలక్ట్రానిక్స్ వివరించింది. ఖతార్లోని ప్రముఖ బిజినెస్ గ్రూప్స్లో జంబో ఎలక్ట్రానిక్స్ ఒకటి. 14 రిటెయిల్ ఔట్లెట్స్, 100 ఛానెల్ పార్టనర్స్తో జంబో ఎలక్ట్రానిక్స్ పేరుగాంచింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







