రక్తదానం చేసిన జబో ఎలక్ట్రానిక్స్ స్టాఫ్
- May 03, 2019
దోహా: జంబో ఎలక్ట్రానిక్స్ ఉద్యోగులు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ని హమాద్ బ్లడ్ డోనర్ సెంటర్లో నిర్వహించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ ఉద్యోగులు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంస్థ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్ బేసిస్ కింద్ చేపట్టాలని, తద్వారా సొసైటీ పట్ల తమవంతు సామాజిక బాధ్యతను నిర్వహించినట్లవుతుందని జంబో ఎలక్ట్రానిక్స్ వివరించింది. ఖతార్లోని ప్రముఖ బిజినెస్ గ్రూప్స్లో జంబో ఎలక్ట్రానిక్స్ ఒకటి. 14 రిటెయిల్ ఔట్లెట్స్, 100 ఛానెల్ పార్టనర్స్తో జంబో ఎలక్ట్రానిక్స్ పేరుగాంచింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







