రమదాన్ గిఫ్ట్: మవసలాత్ తగ్గింపు ఛార్జీలు
- May 03, 2019
ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవలసాట్, రమదాన్ సందర్భంగా 20 శాతం తగ్గింపు ఛార్జీలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇంటర్సిటీ సర్వీసుల ఛార్జీలను 20 శాతం, అడ్వర్టైజ్మెంట్ సర్వీసు రేట్లను 50 శాతం తగ్గిస్తున్నట్లు మవసలాత్ వెల్లడించింది. అలాగే, మస్కట్తోపాటు సలాలా, సోహార్లలో రమదాన్ సందర్భంగా మిడ్ నైట్ వరకు సర్వీసులను పొడిగిస్తామని సంస్థ ప్రకటించింది. ఉదయం 6.40 నిమిషాలకు ప్రారంభమయ్యే సర్వీసులు అర్థరాత్రి వరకు కొనసాగుతాయి. ప్రతిరోజూ అదనంగా మస్కట్ - దదుబాయ్ ట్రిప్ వుంటుంది. వన్ వే ట్రిప్ ప్రస్తుతం 6 ఒమన్ రియల్స్ కాగా, రిటర్న్ టిక్కెట్స్ 10 ఒమన్ రియాల్స్ అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది మవసలాట్ తగ్గింపు ధరలపై.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







