రమదాన్ గిఫ్ట్: మవసలాత్ తగ్గింపు ఛార్జీలు
- May 03, 2019
ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవలసాట్, రమదాన్ సందర్భంగా 20 శాతం తగ్గింపు ఛార్జీలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇంటర్సిటీ సర్వీసుల ఛార్జీలను 20 శాతం, అడ్వర్టైజ్మెంట్ సర్వీసు రేట్లను 50 శాతం తగ్గిస్తున్నట్లు మవసలాత్ వెల్లడించింది. అలాగే, మస్కట్తోపాటు సలాలా, సోహార్లలో రమదాన్ సందర్భంగా మిడ్ నైట్ వరకు సర్వీసులను పొడిగిస్తామని సంస్థ ప్రకటించింది. ఉదయం 6.40 నిమిషాలకు ప్రారంభమయ్యే సర్వీసులు అర్థరాత్రి వరకు కొనసాగుతాయి. ప్రతిరోజూ అదనంగా మస్కట్ - దదుబాయ్ ట్రిప్ వుంటుంది. వన్ వే ట్రిప్ ప్రస్తుతం 6 ఒమన్ రియల్స్ కాగా, రిటర్న్ టిక్కెట్స్ 10 ఒమన్ రియాల్స్ అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది మవసలాట్ తగ్గింపు ధరలపై.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







