రమదాన్ నేపథ్యంలో 3005 మంది ప్రిజనర్స్కి క్షమాభిక్ష
- May 03, 2019
అబుధాబి:సుప్రీం కౌన్సిల్ మెంబర్, యూ.ఏ.ఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా 3005 మంది ప్రిజనర్స్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. రమదాన్ నేపథ్యంలో ఈ క్షమాభిక్ష అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. గుడ్ కండక్ట్ నేపథ్యంలో ఆయా వ్యక్తులకు క్షమాభిక్ష లభిస్తుంది.వివిద కారణాలతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, క్షమాభిక్షతో తిరిగి సాధారణ జీవితం గడుపుతారని ఆశిస్తున్నామనీ, సమాజంలో మంచి పౌరులుగా వారు మారతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.గత ఏడాది పోల్చితే ఈ ఏడాది క్షమాభిక్ష పొందిన ఖైదీల సంఖ్య ఎక్కువని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..