బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని నిర్వహించిన ఇండియన్ క్లబ్
- May 09, 2019
బహ్రెయిన్:ఇండియన్ క్లబ్ - మిల్లర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఓపెన్ టోర్నమెంట్ ఏప్రిల్ 20 నుంచి 25 వరకు జరిగింది. మొత్తం 172 మంది ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఏడు కేటగిరీలలో ఈ పోటీలను నిర్వహించారు. డబుల్స్, లెవల్ వన్ డబుల్స్, లెవెల్ 2 డబుల్స్, లెవల్ 3 డబుల్స్, లెవల్ 4 డబుల్స్, వెటర్స్ డబుల్స్ మరియు విమెన్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..