బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని నిర్వహించిన ఇండియన్ క్లబ్
- May 09, 2019
బహ్రెయిన్:ఇండియన్ క్లబ్ - మిల్లర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఓపెన్ టోర్నమెంట్ ఏప్రిల్ 20 నుంచి 25 వరకు జరిగింది. మొత్తం 172 మంది ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఏడు కేటగిరీలలో ఈ పోటీలను నిర్వహించారు. డబుల్స్, లెవల్ వన్ డబుల్స్, లెవెల్ 2 డబుల్స్, లెవల్ 3 డబుల్స్, లెవల్ 4 డబుల్స్, వెటర్స్ డబుల్స్ మరియు విమెన్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







