బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని నిర్వహించిన ఇండియన్ క్లబ్
- May 09, 2019
బహ్రెయిన్:ఇండియన్ క్లబ్ - మిల్లర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఓపెన్ టోర్నమెంట్ ఏప్రిల్ 20 నుంచి 25 వరకు జరిగింది. మొత్తం 172 మంది ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఏడు కేటగిరీలలో ఈ పోటీలను నిర్వహించారు. డబుల్స్, లెవల్ వన్ డబుల్స్, లెవెల్ 2 డబుల్స్, లెవల్ 3 డబుల్స్, లెవల్ 4 డబుల్స్, వెటర్స్ డబుల్స్ మరియు విమెన్స్ డబుల్స్ విభాగాల్లో పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







