సౌదీఅరేబియా లో ఉగ్రదాడుల కుట్ర భగం
- May 13, 2019రియాద్:సౌదీ అరేబియా లో ఉగ్రదాడుల కుట్రను ఆదేశ భద్రతా బలగాలు భగం చేశాయి. పక్కా సమాచారంతో అను మానిత ఉగ్రవాదులు తలదాచుకున్న భవనాన్ని చుట్టుముట్టాయి. సైన్యం కాల్పుల్లో 8 మంది అనుమానిత మిలిటెంట్లు హతమయ్యారు. ఆర్మీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఖతీఫ్ ప్రావిన్స్లోని సనాబిస్ ప్రాంతంలోని ఓ భవనంలో కొంత మంది అనుమానిత ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందింది. వీరంతా సౌదీలో పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నారు. దీంతో,అనుమానిత ఉగ్రవాదుల తలదాచుకున్న భవనాన్ని చుట్టుముట్టామని అన్నారు. సైనికులపై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 8 మంది అనుమానిత మిలిటెంట్లు హతమయ్యారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..