400 మంది లేబరర్స్కి ఫుడ్ ప్యాకెట్స్ పంచిన బోహ్రా కమ్యూనిటీ
- May 13, 2019
బహ్రెయిన్:బోహ్రా కమ్యూనిటీగా పిలవబడ్తున్న జమెయత్ ఉల్ బోహ్రా ఇస్లామియా, కింగ్డమ్లో 400 మంది లేబరర్స్కి ఫుడ్ ప్యాకెట్స్ని పంపిణీ చేసింది. రైస్, పల్సస్, మిల్క్ పౌడర్, టీ బ్యాగ్స్, షుగర్, సాల్ట్, స్పైసెస్, ఆయిల్ బాటిల్స్ ఈ ప్యాకెట్స్లో వుంటాయి. మూడు ల్యాబర్ క్యాంప్లలో ఈ ప్యాకెట్స్ని పంపిణీ చేయడం జరిగింది. కమ్యూనిటీ మెంబర్స్ ఈ ఫుడ్ ప్యాకెట్స్ని పంపిణీ చేశారనీ, సిట్రాలోని మూడు క్యాంప్లలో వీటిని పంచడం జరిగిందని దానా కమిటీ కోఆర్డినేటర్ దావూద్ ఫక్రుద్దీన్ చెప్పారు. ఎక్సెస్ ఫుడ్ నుంచి జీరో వేస్టేజ్ అనే నినాదంతో దానా కమిటీ - ఫుడ్ గ్రెయిన్ కమిటీ సబ్ సెక్షన్గా సేవలు అందిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా దావూదీ బోహ్రా కమిటీ 'ప్రాజెక్ట్ రైజ్' పేరుతో ఫిలాంత్రోపిక్ ఇనీషియేటివ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!







