400 మంది లేబరర్స్కి ఫుడ్ ప్యాకెట్స్ పంచిన బోహ్రా కమ్యూనిటీ
- May 13, 2019
బహ్రెయిన్:బోహ్రా కమ్యూనిటీగా పిలవబడ్తున్న జమెయత్ ఉల్ బోహ్రా ఇస్లామియా, కింగ్డమ్లో 400 మంది లేబరర్స్కి ఫుడ్ ప్యాకెట్స్ని పంపిణీ చేసింది. రైస్, పల్సస్, మిల్క్ పౌడర్, టీ బ్యాగ్స్, షుగర్, సాల్ట్, స్పైసెస్, ఆయిల్ బాటిల్స్ ఈ ప్యాకెట్స్లో వుంటాయి. మూడు ల్యాబర్ క్యాంప్లలో ఈ ప్యాకెట్స్ని పంపిణీ చేయడం జరిగింది. కమ్యూనిటీ మెంబర్స్ ఈ ఫుడ్ ప్యాకెట్స్ని పంపిణీ చేశారనీ, సిట్రాలోని మూడు క్యాంప్లలో వీటిని పంచడం జరిగిందని దానా కమిటీ కోఆర్డినేటర్ దావూద్ ఫక్రుద్దీన్ చెప్పారు. ఎక్సెస్ ఫుడ్ నుంచి జీరో వేస్టేజ్ అనే నినాదంతో దానా కమిటీ - ఫుడ్ గ్రెయిన్ కమిటీ సబ్ సెక్షన్గా సేవలు అందిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా దావూదీ బోహ్రా కమిటీ 'ప్రాజెక్ట్ రైజ్' పేరుతో ఫిలాంత్రోపిక్ ఇనీషియేటివ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







