400 మంది లేబరర్స్కి ఫుడ్ ప్యాకెట్స్ పంచిన బోహ్రా కమ్యూనిటీ
- May 13, 2019బహ్రెయిన్:బోహ్రా కమ్యూనిటీగా పిలవబడ్తున్న జమెయత్ ఉల్ బోహ్రా ఇస్లామియా, కింగ్డమ్లో 400 మంది లేబరర్స్కి ఫుడ్ ప్యాకెట్స్ని పంపిణీ చేసింది. రైస్, పల్సస్, మిల్క్ పౌడర్, టీ బ్యాగ్స్, షుగర్, సాల్ట్, స్పైసెస్, ఆయిల్ బాటిల్స్ ఈ ప్యాకెట్స్లో వుంటాయి. మూడు ల్యాబర్ క్యాంప్లలో ఈ ప్యాకెట్స్ని పంపిణీ చేయడం జరిగింది. కమ్యూనిటీ మెంబర్స్ ఈ ఫుడ్ ప్యాకెట్స్ని పంపిణీ చేశారనీ, సిట్రాలోని మూడు క్యాంప్లలో వీటిని పంచడం జరిగిందని దానా కమిటీ కోఆర్డినేటర్ దావూద్ ఫక్రుద్దీన్ చెప్పారు. ఎక్సెస్ ఫుడ్ నుంచి జీరో వేస్టేజ్ అనే నినాదంతో దానా కమిటీ - ఫుడ్ గ్రెయిన్ కమిటీ సబ్ సెక్షన్గా సేవలు అందిస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా దావూదీ బోహ్రా కమిటీ 'ప్రాజెక్ట్ రైజ్' పేరుతో ఫిలాంత్రోపిక్ ఇనీషియేటివ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం