ఏపీ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్
- May 13, 2019
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కరువు, తాగునీటి సమస్య, ఫోనీ తుఫానుపై సమీక్ష జరగనుంది. అయితే ఎజెండాలో అంశాలను మాత్రమే చర్చించాలని స్పష్టం చేసింది ఈసీ. పెండింగు చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది. కాగా నాలుగు అంశాలతో కూడిన నోటును సీఈసీకి పంపించింది సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ. ఈసీ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో రేపు(మంగళవారం) ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







