ఏపీ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్
- May 13, 2019
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కరువు, తాగునీటి సమస్య, ఫోనీ తుఫానుపై సమీక్ష జరగనుంది. అయితే ఎజెండాలో అంశాలను మాత్రమే చర్చించాలని స్పష్టం చేసింది ఈసీ. పెండింగు చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది. కాగా నాలుగు అంశాలతో కూడిన నోటును సీఈసీకి పంపించింది సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ. ఈసీ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో రేపు(మంగళవారం) ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









