43 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకున్న ఒమన్ ఉష్ణోగ్రతలు
- May 15, 2019
మస్కట్:ఒమన్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకున్నాయని మిటియరాలజీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అత్యధికంగా మే 14న హైమాలో 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, రుస్తాక్ మరియు నిజ్వాలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మస్కట్, సుర్, ఇబ్రి మరియు ఇబ్రా ప్రాంతాల్లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్, బురమైని, సుహార్లలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్, కసబ్లో 38 డిగ్రీల సెంటీగ్రేడ్, మసిరాలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయినట్లు మిటియరాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది. సలాలా, సైక్లలో అత్యల్పంగా 32, 28 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







