43 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకున్న ఒమన్ ఉష్ణోగ్రతలు
- May 15, 2019
మస్కట్:ఒమన్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుకున్నాయని మిటియరాలజీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అత్యధికంగా మే 14న హైమాలో 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, రుస్తాక్ మరియు నిజ్వాలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మస్కట్, సుర్, ఇబ్రి మరియు ఇబ్రా ప్రాంతాల్లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్, బురమైని, సుహార్లలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్, కసబ్లో 38 డిగ్రీల సెంటీగ్రేడ్, మసిరాలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయినట్లు మిటియరాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది. సలాలా, సైక్లలో అత్యల్పంగా 32, 28 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం









