అతి పెద్ద మాస్క్ని ప్రారంభించిన షార్జా రూలర్
- May 15, 2019
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ కాసిమి, ఎమిరేట్స్లోనే అతి పెద్ద మాస్క్ని ప్రారంభించారు. 300 మిలియన్ దిర్హామ్ల ఖర్చుతో షార్జా మాస్క్ని మీహా మరియు ఎమిరేట్స్ రోడ్ ఇంటర్సెక్షన్ వద్ద నిర్మితమైంది. 25,00 మందికి పైగా వర్షిపర్స్కి అకామడేట్ చేసేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. 2014లో నిర్మాణం ప్రారంభమయ్యింది. 2 మిలియన్ స్క్వేర్ ఫీట్లో మొత్తం మాస్క్ ప్రాంగణాన్ని నిర్మించారు. ప్రత్యేకంగా నాన్ ముస్లిం విజిటర్స్ కూడా తిరిగేందుకు వీలుగా కొన్ని ఏర్పాట్లు చేశారు. 2,200 కార్లు, బస్లు పార్క్ చేయడానికి వీలుగా దీన్ని తీర్చిదిద్దారు. రబ్బర్ వాక్ ట్రాక్ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. సావనీర్ షాప్, మ్యూజియం, ఫౌంటెయిన్స్ కూడా వున్నాయిక్కడ.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







