పూల్లో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
- May 18, 2019
మస్కట్: విలాయత్ జలాన్ బని బు అలిలోని ఓ పూల్లో మునిగి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. అయితే, ఆ ఇద్దరు ఎవరన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సదరన్ షర్కియాకి చెందిన వాటర్ రెస్క్యూ టీమ్ ఈ కేసుని డీల్ చేస్తోంది. పిల్లల్ని వెలికి తీసేందుకు చేసిన తీవ్రంగా పనిచేశారు అధికారులు. అయితే, వారికి వెలికి తీసేటప్పటికే మృతి చెంది వున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







