పూల్లో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
- May 18, 2019మస్కట్: విలాయత్ జలాన్ బని బు అలిలోని ఓ పూల్లో మునిగి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. అయితే, ఆ ఇద్దరు ఎవరన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సదరన్ షర్కియాకి చెందిన వాటర్ రెస్క్యూ టీమ్ ఈ కేసుని డీల్ చేస్తోంది. పిల్లల్ని వెలికి తీసేందుకు చేసిన తీవ్రంగా పనిచేశారు అధికారులు. అయితే, వారికి వెలికి తీసేటప్పటికే మృతి చెంది వున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం