కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసిన ముగ్గురు అరెస్ట్
- May 18, 2019తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకంను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్డీవో ఫిర్యాదుతో నిందితులను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో రెండు ఎకరాల భూమి రెగ్యులరైజేషన్ కోసం సీఎం లెటర్ ప్యాడ్ తో ఉన్న కాపీని నిందితులు రెవెన్యూ శాఖకు పంపారు. లెటర్ ప్యాడ్ ను యాకత్ పురాకు చెందిన టీఆర్ఎస్ నేత నుంచి రూ.45వేలకు మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి కొనుగోలు చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి