వరదల్లో చిక్కుకున్న పౌరుడి మృతి
- May 19, 2019
మస్కట్: వరదల్లో చిక్కుకున్న ఒమనీ పౌరుడొకరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అతన్ని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. అత్యంత విషమంగా అతని పరిస్థితి మారడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. వాడి బని ఖాలిద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, వాడి బని ఖాలిద్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని అధికారులు రెస్క్యూ చేశారు. అయితే అందులో ఒకరు మృతి చెందారు. నార్తరన్ షర్కియా గవర్నరేట్ పరిధిలోని వాడి బని ఖాలిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..