వరదల్లో చిక్కుకున్న పౌరుడి మృతి

- May 19, 2019 , by Maagulf
వరదల్లో చిక్కుకున్న పౌరుడి మృతి

మస్కట్‌: వరదల్లో చిక్కుకున్న ఒమనీ పౌరుడొకరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అతన్ని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. అత్యంత విషమంగా అతని పరిస్థితి మారడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. వాడి బని ఖాలిద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, వాడి బని ఖాలిద్‌ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని అధికారులు రెస్క్యూ చేశారు. అయితే అందులో ఒకరు మృతి చెందారు. నార్తరన్‌ షర్కియా గవర్నరేట్‌ పరిధిలోని వాడి బని ఖాలిద్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com