వరదల్లో చిక్కుకున్న పౌరుడి మృతి
- May 19, 2019మస్కట్: వరదల్లో చిక్కుకున్న ఒమనీ పౌరుడొకరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అతన్ని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. అత్యంత విషమంగా అతని పరిస్థితి మారడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. వాడి బని ఖాలిద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, వాడి బని ఖాలిద్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని అధికారులు రెస్క్యూ చేశారు. అయితే అందులో ఒకరు మృతి చెందారు. నార్తరన్ షర్కియా గవర్నరేట్ పరిధిలోని వాడి బని ఖాలిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్