వరదల్లో చిక్కుకున్న పౌరుడి మృతి
- May 19, 2019
మస్కట్: వరదల్లో చిక్కుకున్న ఒమనీ పౌరుడొకరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అతన్ని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. అత్యంత విషమంగా అతని పరిస్థితి మారడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. వాడి బని ఖాలిద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, వాడి బని ఖాలిద్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని అధికారులు రెస్క్యూ చేశారు. అయితే అందులో ఒకరు మృతి చెందారు. నార్తరన్ షర్కియా గవర్నరేట్ పరిధిలోని వాడి బని ఖాలిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







