ఇల్లీగల్ ఫొటోగ్రఫీ: 5000 దిర్హామ్ల జరీమానా
- May 22, 2019యూ.ఏ.ఈ:అరబ్ కాలేజ్ స్టూడెంట్ ఒకరికి 5000 దిర్హామ్ల జరీమానా విధించింది అబుదాబీ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్. నిషేధిత ప్రాంతంలో ఫొటోలు తీసినందుకుగాను న్యాయస్థానం ఈ జరీమానా విధించినట్లు కోర్టు రికార్డ్స్ చెబుతున్నాయి. కేవలం తన హాబీలో భాగంగానే ఫొటోలు తీశాను తప్ప, నిషేధిత ప్రాంతమనే విషయం తనకు తెలియదంటూ నిందితుడు అప్పీల్స్ కోర్టుని ఆశ్రయించాడు. తనకు విధించిన జరీమానాని రద్దు చేయాలని అప్పీల్ కోర్టుకి విజ్ఞప్తి చేశాడు నిందితుడు. తన ట్యూషన్ మనీని జరీమానాగా చెల్లించాననీ, ఈ నేపథ్యంలో తాను చెల్లించిన జరీమానాని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరాడు నిందితుడైన విద్యార్థి. అయితే న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు