ఇల్లీగల్ ఫొటోగ్రఫీ: 5000 దిర్హామ్ల జరీమానా
- May 22, 2019యూ.ఏ.ఈ:అరబ్ కాలేజ్ స్టూడెంట్ ఒకరికి 5000 దిర్హామ్ల జరీమానా విధించింది అబుదాబీ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్. నిషేధిత ప్రాంతంలో ఫొటోలు తీసినందుకుగాను న్యాయస్థానం ఈ జరీమానా విధించినట్లు కోర్టు రికార్డ్స్ చెబుతున్నాయి. కేవలం తన హాబీలో భాగంగానే ఫొటోలు తీశాను తప్ప, నిషేధిత ప్రాంతమనే విషయం తనకు తెలియదంటూ నిందితుడు అప్పీల్స్ కోర్టుని ఆశ్రయించాడు. తనకు విధించిన జరీమానాని రద్దు చేయాలని అప్పీల్ కోర్టుకి విజ్ఞప్తి చేశాడు నిందితుడు. తన ట్యూషన్ మనీని జరీమానాగా చెల్లించాననీ, ఈ నేపథ్యంలో తాను చెల్లించిన జరీమానాని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరాడు నిందితుడైన విద్యార్థి. అయితే న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు