ఇల్లీగల్ ఫొటోగ్రఫీ: 5000 దిర్హామ్ల జరీమానా
- May 22, 2019యూ.ఏ.ఈ:అరబ్ కాలేజ్ స్టూడెంట్ ఒకరికి 5000 దిర్హామ్ల జరీమానా విధించింది అబుదాబీ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్. నిషేధిత ప్రాంతంలో ఫొటోలు తీసినందుకుగాను న్యాయస్థానం ఈ జరీమానా విధించినట్లు కోర్టు రికార్డ్స్ చెబుతున్నాయి. కేవలం తన హాబీలో భాగంగానే ఫొటోలు తీశాను తప్ప, నిషేధిత ప్రాంతమనే విషయం తనకు తెలియదంటూ నిందితుడు అప్పీల్స్ కోర్టుని ఆశ్రయించాడు. తనకు విధించిన జరీమానాని రద్దు చేయాలని అప్పీల్ కోర్టుకి విజ్ఞప్తి చేశాడు నిందితుడు. తన ట్యూషన్ మనీని జరీమానాగా చెల్లించాననీ, ఈ నేపథ్యంలో తాను చెల్లించిన జరీమానాని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరాడు నిందితుడైన విద్యార్థి. అయితే న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్