జోఖా అల్ హార్తికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్
- May 22, 2019మస్కట్:ఒమనీ రైటర్ జోఖా అల్ హార్తి, ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ దక్కింది. ఈ మేరకు అవార్డ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. అల్ హార్తి, 25,000 ఒమన్ రియాల్స్ ఈ సందర్భంగా గెల్చుకున్నారు. ఈ ప్రైజ్ని ఆమె తన ట్రాన్స్లేటర్ అమెరికన్ అకడమిక్ మరిలిన్ బూత్తో పంచుకున్నారు. సెలెస్టియల్ బాడీస్ అనే నవలకుగాను అల్ హార్తి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ముగ్గురు ఒమనీ సిస్టర్స్కి సంబంధించిన ఎమోషనల్ కథ ఇది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు