దుబాయ్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్న 'బిజెపి UAE NRI సెల్'
- May 25, 2019దుబాయ్:భారత దేశంలో బి.జె.పి ఘనవిజయం సాధించిన సందర్భంగా ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్న UAE NRI సెల్.భారత దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది.మ్యాజిక్ ఫిగర్ను దాటిన బి.జె.పి పూర్తి మెజార్టీ సాధించింది.దీంతో దుబాయ్ లో UAE NRI సెల్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వంశీ గౌడ్ బంటీ,కుంభాల మహేందర్ రెడ్డి, యూఏఈ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్పోల్స్ ఫలితాల అంచనాలను తలకిందులు చేస్తూ కర్ణాటకలో బి.జె.పికి ఓటర్లు పట్టం కట్టారు.ఈ విజయంతో బి.జె.పి పార్టీ నేతల్లో మరియు కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్