ఎంపిక చేసిన 'డు' వినియోగదారులకు ఉచితంగా 5జి ఫోన్
- June 01, 2019
ఎటిసలాట్ తర్వాత మరో టెలికామ్ జెయింట్ 5జి మొబైల్ సర్వీస్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటిగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (ఇఐటిసి)కి చెందిన డు, జెడ్టిఇతో కలిసి 5జి కనెక్టివిటీనీ ఎక్సాన్ ప్రో 10 హ్యాండ్సెట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. మే 8 నుంచి రిజిస్టర్ చేసుకున్న వినియోగదారుల్లో కొందర్ని ఎంపిక చేసి, వారికి 5జి ఫోన్లను అందించారు. 4జితో పోల్చితే 20 రెట్ల వేగంతో 5జి సర్వీసులు పనిచేస్తాయి. రానున్న రోజుల్లో 5జి రెడీ హ్యాండ్సెట్స్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని డు సంస్థ ప్రకటించింది. హువాయె మేట్ 5జి అలాగే జెడ్టిఇ రూటర్స్ కూడా ఇందులో వుంటాయి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







