త్వరలోనే కొత్త సచివాలయానికి భూమి పూజ చేయనున్న కె.సి.ఆర్

- June 10, 2019 , by Maagulf
త్వరలోనే కొత్త సచివాలయానికి భూమి పూజ చేయనున్న కె.సి.ఆర్

హైదరాబాద్‌:ఈ నెల 27 లోగా కొత్త సచివాలయానికి సిఎం కెసిఆర్‌ భూమి పూజ చేయనుండగా.. త్వరలోనే ఎపి భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సిఎస్‌ తో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోని ఎపి కి చెందిన అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కి, ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌ ను ఎస్టేట్‌ ఆఫీసర్‌ కు అప్పగించాలని ఎపి ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com