త్వరలోనే కొత్త సచివాలయానికి భూమి పూజ చేయనున్న కె.సి.ఆర్
- June 10, 2019
హైదరాబాద్:ఈ నెల 27 లోగా కొత్త సచివాలయానికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనుండగా.. త్వరలోనే ఎపి భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సిఎస్ తో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఎపి కి చెందిన అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కి, ఎంఎల్ఎ క్వార్టర్స్ ను ఎస్టేట్ ఆఫీసర్ కు అప్పగించాలని ఎపి ఉన్నతాధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!







