త్వరలోనే కొత్త సచివాలయానికి భూమి పూజ చేయనున్న కె.సి.ఆర్
- June 10, 2019
హైదరాబాద్:ఈ నెల 27 లోగా కొత్త సచివాలయానికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనుండగా.. త్వరలోనే ఎపి భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సిఎస్ తో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఎపి కి చెందిన అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కి, ఎంఎల్ఎ క్వార్టర్స్ ను ఎస్టేట్ ఆఫీసర్ కు అప్పగించాలని ఎపి ఉన్నతాధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







